MBBS : ఏపీలో ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్ల విడుదల

Release of MBBS Convenor Quota Seats in AP ఏపీలో ఎంబీబీఎస్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలు రాష్ట్రంలో 35 మెడికల్ కళాశాలలు 2024-25 విద్యాసంవత్సరానికి వర్తించేలా సీట్ల కేటాయింపు Trinethram News : ఏపీలో ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్లను…

New Pensions : ఏపీలో అక్టోబర్ నుంచి కొత్త పింఛన్లకు దరఖాస్తులు?

Applications for new pensions in AP from October? Trinethram News : Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. అక్టోబరులో అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయం తీసుకున్నట్లు…

ఏపీలో ఉద్యోగుల బదిలీల గడువు పెంపు

Extension of deadline for transfers of employees in AP అమరావతి : ఉద్యోగుల బదిలీల గడువును పొడిగించిన రాష్ట్ర ప్రభుత్వం. సెప్టెంబర్ 22 తేదీ వరకు గడువును పొడిగిస్తూ ఉత్తర్వులు. సెప్టెంబర్ 23 తేదీ నుంచి బదిలీలపై నిషేధం…

Crop Loss : ఏపీలో 5.64 లక్షల ఎకరాల్లో పంట నష్టం

Crop loss in 5.64 lakh acres in AP Trinethram News : Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ లో భారీవర్షాలు, వరదల కారణంగా 19 జిల్లాల్లోని 5.64 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. ఒక్క వ్యవసాయశాఖ…

ఏపీలో సీసీఐ ద్వారా పత్తి కొనుగోలుకు రాష్ట్రంలో 50

50 in the state for purchase of cotton through CCI in AP ఏపీలో పత్తి కొనుగోలుకు 50 కేంద్రాలు పత్తి మద్దతు ధర క్వింటాకు ₹7,521 Trinethram News : Andhra Pradesh : ఏపీలో సీసీఐ…

‘Operation Budameru’ : ఏపీలో త్వరలో ‘బుడమేరు ఆపరేషన్’

‘Operation Budameru‘ soon in AP Trinethram News : Andhra Pradesh : విజయవాడలో ఇంతటి విలయానికి కారణమైన బుడమేరులో ఆక్రమణలు తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి నారాయణ తెలిపారు. అలాగే భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా త్వరలోనే ‘బుడమేరు ఆపరేషన్’…

Central Team : ఏపీలో నేడు కేంద్ర బృందం పర్యటన

Central team visit AP today వరద నష్టాన్ని అంచనా వేయనున్న కేంద్ర బృందం Trinethram News : విజయవాడ రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో గురువారం కేంద్ర బృందం పర్యటించనుంది. వరదలతో అతలాకుతలమైన కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో పర్యటించి…

Pensions in AP : ఏపీలో పింఛన్ల పంపిణీ విధానంపై కీలక నిర్ణయం

A key decision on the system of distribution of pensions in AP Trinethram News : అమరావతి ఏపీలో పింఛన్ల పంపిణీలో మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు అత్యాధునిక L1 RD (రిజిస్టర్డ్) ఫింగర్ ప్రింట్ స్కానర్లను ప్రభుత్వం…

Panchayati Raj : ఏపీలో రూ.14 కోట్ల విరాళం ఇచ్చిన పంచాయతీరాజ్ ఉద్యోగులు

Panchayati Raj employees who donated Rs.14 crores in AP Trinethram News : Andhra Pradesh : ఏపీలో వరద సహాయక చర్యల కోసం 1.64 లక్షల మంది పంచాయతీరాజ్ ఉద్యోగులు తమ ఒకరోజు జీతాన్ని విరాళంగా ప్రకటించారు.…

Donation : ఏపీలో భారీ వరదలు.. రూ.120 కోట్ల విరాళం

Heavy floods in AP.. Donation of Rs.120 crores Trinethram News : Andhra Pradesh : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారీ వరద బాధితులకు సహాయం అందించేందుకు ఎన్జీవో నేతలు ముందుకొచ్చారు. ఉద్యోగుల ఒకరోజు బేసిక్ పే ద్వారా…

You cannot copy content of this page