కోటి కేశవరం దళితవాడలో దళితులతో సహపంక్తి భోజనం, ఎంపీ దగ్గుబాటి,ఎమ్మెల్యేలు నల్లమిల్లి,బత్తుల

కోటి కేశవరం దళితవాడలో దళితులతో సహపంక్తి భోజనం, ఎంపీ దగ్గుబాటి,ఎమ్మెల్యేలు నల్లమిల్లి,బత్తుల తూర్పుగోదావరి జిల్లా త్రినేత్రం న్యూస్రాజానగరం అసెంబ్లీ కోరుకొండ మండలం కోటి కేశవరం గ్రామంలో “గౌరవ్ సం విధాన్ అభియాన్ యోజన” కార్యక్రమంలో భాగముగా కోటి కేశవరం దళితవాడలో దళితులతో…

ఎంపీ కి కృతజ్ఞతలు తెలిపిన రైతులు

తేదీ : 24/01/2025.ఎంపీ కి కృతజ్ఞతలు తెలిపిన రైతులు.ఎన్టీఆర్ జిల్లా :(త్రినేత్రం న్యూస్); ఇంచార్జ్.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరువూరు నియోజకవర్గం, రెడ్డిగూడెం మండలం, రెడ్డి గుంట మామిడి రైతులు గురునక్ కాలనీ, విజయవాడ పార్లమెంట్ ఎంపీ కేశనేని శివనాధుని పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్…

రామగుండం రైల్వే స్టేషన్ లో ఎంపీ గడ్డం వంశీకృష్ణ కలిసిన

రామగుండం రైల్వే స్టేషన్ లో ఎంపీ గడ్డం వంశీకృష్ణ కలిసిన రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి రామగుండం రైల్వే స్టేషన్ లో ఆటోల పార్కింగ్ సమస్య చాలా రోజులుగా పెండింగ్లో ఉంది పార్కింగ్ సౌకర్యం లేక వందలాదిమంది ఆటో డ్రైవర్లము రోడ్లపై…

మాజీ ఎంపీ మంద జగన్నాథం మృతి బాధాకరం

మాజీ ఎంపీ మంద జగన్నాథం మృతి బాధాకరం. డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలో మాజీ ఎంపీ మంద జగన్నాథం మృతి పట్ల ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర…

నాగర్‌కర్నూల్‌ మాజీ ఎంపీ మందా జగన్నాథం కన్నుమూత.. నిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి!

నాగర్‌కర్నూల్‌ మాజీ ఎంపీ మందా జగన్నాథం కన్నుమూత.. నిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి! Trinethram News : Telangana : సంతాపం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, టిపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్…

ఎంపీ వంశీకృష్ణపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోండి

ఎంపీ వంశీకృష్ణపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోండి గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి గోదావరిఖని వాట్సప్, ఫేస్ బుక్, సోషల్ మీడియా ద్వారా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంచిర్యాల నివాసి, టీబీజీకెఎస్ లీడర్…

MP Dk. Aruna : హీరో అల్లుఅర్జున్ ఇంటిపై దాడి ఘటనపై స్పందించిన‌ ఎంపీ‌ Dk.అరుణ

హీరో *అల్లుఅర్జున్ ఇంటిపై దాడి ఘటనపై స్పందించిన‌ ఎంపీ‌ Dk.అరుణ Trinethram News : Telangana : ఈ దాడిని తీవ్రంగా ఖండించిన ఎంపీ‌ డీకె. అరుణ ఈ దాడిని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుంది, ఇది ఎవరూ సహించరానిది కాంగ్రెస్ పాలనలో…

కేంద్రభారీ పరిశ్రమల మంత్రిని కలిసిన ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి

కేంద్రభారీ పరిశ్రమల మంత్రిని కలిసిన ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ తాండూరుసీసీఐలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి ని కలిసిన చేవెళ్ల ఎంపీ కొండా…

ఎంపీ విజ‌య‌సాయిరెడ్డిపై లుక్ ఔట్ స‌ర్క్యుల‌ర్‌

ఎంపీ విజ‌య‌సాయిరెడ్డిపై లుక్ ఔట్ స‌ర్క్యుల‌ర్‌ Trinethram News : Andhra Pradesh : వైసీపీ సీనియ‌ర్ నేత‌, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డిపై లుక్ ఔట్ స‌ర్క్యుల‌ర్ జారీ అయింది. కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్, కాకినాడ సెజ్‌లోని రూ. 3600 కోట్ల…

బైకురాలికి జెండా ఊపిన ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి

బైకురాలికి జెండా ఊపిన ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ నియోజకవర్గ కేంద్రం భవాని నగర్ కాలనీ నుండి ర్యాలీగా బయలుదేరి వికారాబాద్ ఎన్టీఆర్ చౌరస్తా నుండి జెండా ఊపి బైక్ ర్యాలీ ప్రారంభించిన,…

Other Story

You cannot copy content of this page