కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ముగిసిన చంద్రబాబు భేటీ

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ముగిసిన చంద్రబాబు భేటీ Trinethram News : Delhi : దాదాపు గంట పాటు సాగిన సమావేశం రాష్ట్రానికి ఆర్థిక సహకారం, కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ప్రాధాన్యత తదితర అంశాలను కేంద్ర మంత్రికి వివరించిన…

చిన్ననాటి స్నేహితురాలి కు ఆర్థిక సహాయం

చిన్ననాటి స్నేహితురాలి కు ఆర్థిక సహాయం గోదావరిఖని 8 ఇంక్లైన్ కాలనీ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి శారద విద్యానికేతన్ హై స్కూల్ విద్యార్థులు 8 ఇంక్లైన్ కాలనీలో నివాసం ఉంటున్న మా చిన్ననాటి స్నేహితురాలు హసీనా వాళ్ళ భర్తని కోల్పోయిన సందర్భంలో…

ప్రాణాలు కోల్పోయిన వారికి ఆర్థిక సాయం

తేదీ : 17/01/2025.ప్రాణాలు కోల్పోయిన వారికి ఆర్థిక సాయం.ఏలూరు జిల్లా : ( త్రినేత్రం న్యూస్) ;ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రాణాలు కోల్పోయిన జన సైనికులకు 24 కోట్ల 20 లక్షల రూపాయలను అందించమని పౌర సరఫరా శాఖ మంత్రి వర్యులు…

శ్రీలక్ష్మికి ఆర్థిక సహాయం

శ్రీలక్ష్మికి ఆర్థిక సహాయం వికారాబాద్ జిల్లా ప్రతినిధి న్యూస్ మాదారం గ్రామానికి చెందిన సుంకర శ్రీనివాస్ కుమార్తె సుంకర శ్రీలక్ష్మి సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో చదివి ఎంబిబిఎస్ లో ఎంట్రన్స్ లో మంచిమార్కులతో ఉత్తీర్ణురాలై గవర్నమెంట్ కోటాలో సీటు సాధించినసందర్భంగా వారిని…

పెళ్లికి ఆర్థిక సహాయం

పెళ్లికి ఆర్థిక సహాయం. డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. నిరుపేద కుటుంబానికి పెళ్లికి ఆర్థిక సహాయం అందజేసిన దేవరకొండ నియోజకవర్గ b r s నాయకులు వడ్త్య రమేష్ నాయక్. B r s నాయకులు వడ్త్య రమేష్ నాయక్ చిన్ననాటి మిత్రులైన…

అనారోగ్యంతో బాధపడుతున్న బాలుని వైద్య ఖర్చులకు2500 ఆర్థిక సహాయం

అనారోగ్యంతో బాధపడుతున్న బాలుని వైద్య ఖర్చులకు2500 ఆర్థిక సహాయం గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధిగోదావరిఖని బస్టాండ్ కాలనీకి చెందిన. దోనుగు రవీందర్ సృజన దంపతుల కుమారుడు 8 సంవత్సరాల దోనుగు హర్షవర్ధన్ కొన్ని ఏళ్ల నుండి అనారోగ్యంతో బాధపడుతుండగా, గోదావరిఖని తిలక్…

Chandrababu Naidu : ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మన దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయం

ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మన దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయం. గొప్ప దార్శనికుడిని కోల్పోయాం. #ChandrababuNaidu https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

భారతదేశ ఆర్థిక దార్శనికుడు మన్మోహన్ సింగ్ కి ఘన నివాళి

భారతదేశ ఆర్థిక దార్శనికుడు మన్మోహన్ సింగ్ కి ఘన నివాళి. Trinethram News : స్థానిక తేజ టాలెంట్ పాఠశాల ఉపాధ్యాయులు, డాక్టర్: శ్రీ మన్మోహన్ సింగ్ మరణాన్ని చింతిస్తూ, మౌనం పాటించి, సంతాపాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా పాఠశాల సెక్రటరీ…

పేదింటి ఆడబిడ్డ వివాహానికి ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేత పెద్దపల్లి జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్

పేదింటి ఆడబిడ్డ వివాహానికి ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేత పెద్దపల్లి జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్ పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ఈరోజు పెద్దపల్లి జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్…

కే ఎస్ ఆర్ ట్రస్టు ద్వారా25 వేలు ఆర్థిక సహాయం

కే ఎస్ ఆర్ ట్రస్టు ద్వారా25 వేలు ఆర్థిక సహాయం వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ పరిగి నియోజకవర్గం,దోమ మండలం,దోర్నాల్ పల్లి గ్రామానికి చెందిన కేఎస్ఆర్ ట్రస్ట్ సభ్యుడు నితిన్ సాగర్ వాళ్ళ అమ్మ అనారోగ్యంతో బాధపడుతుండడంతో *కేఎస్ఆర్ ట్రస్ట్…

Other Story

You cannot copy content of this page