Trinethram News : భారత్- పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో విద్యార్థుల్లో ఆందోళన.. శ్రీనగర్ NIT లో చదువుతున్న 300 మంది విద్యార్థులు.. అందులో 10 మంది తెలుగు విద్యార్థులు
తమను సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటున్న తెలుగు విద్యార్థులు.. విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు చేస్తున్న ప్రభుత్వాలు…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


