TRINETHRAM NEWS

తెలుగుదేశం పార్టీ తొలి అభ్యర్ధిగా అరుకు నుంచి సియ్యారి దొన్నుదొర

అరకు అసెంబ్లీ ఇన్‌ఛార్జ్‌గా సియ్యారి దొన్నుదొరను ప్రకటించిన చంద్రబాబు

కిడారి శ్రావణ్, అబ్రహాంను తగిన రీతిలో గౌరవిస్తామన్న చంద్రబాబు

చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన పలువురు ఎంపీటీసీలు

స్థానిక సంస్థలను బలోపేతం చేసి, సర్పంచులకు అధికారం ఇస్తాం

సర్పంచులకు, ఎంపీటీసీలకు రూ.10 వేలు జీతం ఇస్తాం :

టీడీపీ అధినేత చంద్రబాబు