జూలై 26, 2026
TRINETHRAM NEWS
Ship Attack Incident

Ship Attack Incident : ఒమన్‌ తీరంలో భారతీయులున్న నౌకపై అమెరికా దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో చనిపోయిన ముగ్గురు భారతీయుల్లో విశాఖ వాసి కూడా ఉన్నట్లు దిల్లీలోని ఆంధ్రా భవన్‌ అధికారులు ధ్రువీకరించారు. మృతుడిని 44 ఏళ్ల మెరైన్‌ ఇంజినీర్‌ సురేశ్‌ పట్నాలగా గుర్తించారు.

జూన్‌ 24న ఆయన వివాహ 15వ వార్షికోత్సవం ఉందని.. అంతలోనే ఈ ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు. సురేశ్‌కు భార్య, ఇద్దరు కుమారులున్నారు…

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page