
Trinethram News : Telangana : శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి, భద్రాచలం ప్రాంతాలకు చెందిన ఏడుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు
ఈ కేసులో ఇప్పటికే 11 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన మొయినాబాద్ పోలీసులు
పరారీలో ఉన్న మరికొందరి కోసం గాలిస్తున్న పోలీసులు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
