TRINETHRAM NEWS

మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సంచలన నిర్ణయం..

వచ్చేఎన్నికల్లో పోటీ చేయనని అధిష్టానానికి తెలిపిన వసంత కృష్ణప్రసాద్..

నిన్న తాడేపల్లి రావాలని వైసీపీ అధిష్టానం పిలుపు..

రాజకీయాలకు దూరంగా ఉంటానని తెలిపిన వసంతకృష్ణప్రసాద్..