
Chief Ministerial Candidate : తిరుపతి జిల్లా : త్రినేత్రం న్యూస్ : ఆగస్టు 31 ; తిరుపతిలో వీర బలిజ పునర్జీవన శంకరావం సభ సనం గా జరిగింది. అయితే ఆ సభలో కీలక పరిణామం చోటు చేసుకుంది. 2029 ఎన్నికల్లో కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ప్రకటించాలని సభలో తీర్మానించారు.
ఆ బలిజ వర్గానికి కనీసం 15 అసెంబ్లీ సీట్లు కేటాయించాలని కోరారు. వాళ్ల భవనాలను నిర్మించాలని వెల్లడించారు. బలిజ, కాపు మరియు ఇతర సామాజిక వర్గాలతో కలిసి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe