
Tribal Man Dies : త్రినేత్రం న్యూస్ : తెలంగాణ : ములుగు జిల్లా కర్రెగుట్టల్లో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి దుల్లచెరువు కాలనీకి చెందిన మడకం నాగేశ్వరరావు అనే గిరిజనుడు మృతి చెందాడు.
వెదురు బొంగుల కోసం గుట్టలపైకి వెళ్లినప్పుడు ఈ దుర్ఘటన జరిగినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు….
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe