TRINETHRAM NEWS

బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం మేదరమెట్ల సమీపంలో ఈ నెల 10న ‘సిద్ధం’ నాలుగో మహాసభను 15 లక్షల మందితో నిర్వహిస్తున్నామని వైకాపా ప్రధాన కార్యదర్శి, ఎంపీ వి.విజయసాయిరెడ్డి తెలిపారు.

ఇదే వేదికపై సీఎం జగన్‌ చేతుల మీదుగా తమ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు…