డిండి(గుండ్లపల్లి) సెప్టెంబర్ 17,త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గం గుండ్లపల్లి మండలం చెరుకుపల్లి గ్రామంలో ఎంపీపీఎస్ పాఠశాలలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవం నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు ముడి శ్రీను జాతీయ జెండాను ఎగుర వేసి తనంతరం విద్యార్థులతో కలిసి జాతీయ గీతాన్ని అలపించారు ఈ సందర్భంగా ముడి శ్రీను మాట్లాడుతూ నిజాం పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగిన రోజు సెప్టెంబర్ 17 అని అన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


