సెప్టెంబర్ 8, 2026
TRINETHRAM NEWS
Megastar Chiranjeevi Daughter

Megastar Chiranjeevi Daughter : యన్ టి ఆర్ జిల్లా : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 08 ; జిల్లా కేంద్రమైన విజయవాడ ఇంద్రకీలాద్రి పైన కొలువై ఉన్నటువంటి దుర్గ మల్లేశ్వర స్వామి ల దేవస్థానం ట్రస్టు బోర్డు కు ప్రత్యేక ఆహ్వానితురాలుగా మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుస్మిత నియమితులయ్యారు. రాష్ట్రంలో ఆమెకు కీలక పదవి దక్కింది.

అయితే ఈ మేరకు దేవాదాయ శాఖ కార్యదర్శి కన్నబాబు ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలోనే కొణిదల సుస్మిత దుర్గమ్మ ఆలయంలో పాలకమండలి ప్రత్యేక ఆహ్వానితురాలుగా బాధ్యతలు స్వీకరించిన ఉన్నట్లు వెల్లడించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page