
Political Rifts : విశాఖపట్నం జిల్లా : త్రినేత్రం న్యూస్ : ఆగస్టు 25 ; పెందుర్తి నియోజకవర్గంలో రాజకీయ విభేదాలు భగ్గుమన్నాయి. కోటి రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో కూటమి నేతల మధ్య వాగ్వాదం జరిగింది.
ఆ గొడవ పెరగడంతో శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు తీవ్రంగా స్పందించారు. రాజకీయ విభేదాలతో కూటమి పరువు తీయొద్దని హెచ్చరించారు. ఆదిపత్య పోరుతో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవద్దని సూచించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe