TRINETHRAM NEWS

వైసీపీ మూడో విడత జాబితాపై కొనసాగుతున్న కసరత్తు..

తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి క్యూ కడుతున్న ఎమ్మెల్యేలు

సీఎంఓకు వచ్చిన ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, పేర్నినాని, కరణం ధర్మశ్రీ ,మార్గాని భరత్, గోరంట్ల మాధవ్, తోట త్రిమూర్తులు