TRINETHRAM NEWS

Trinethram News : కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరు:-

కార్యకర్త కుటుంబానికి నారా భువనేశ్వరి పరామర్శ…
• ఎమ్మిగనూరు నియోజకవర్గం, గోనెగండ్ల మండలం, బండమీది అగ్రహారం గ్రామంలో సుధాకర్ నాయుడు కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి.
• చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక 12-09-2023న గుండెపోటుతో మృతిచెందిన సుధాకర్ నాయుడు(40)
• సుధాకర్ నాయుడు భార్య రాధమ్మ, కుటుంబ సభ్యులను ఓదార్చిన భువనేశ్వరి.
• బాధిత కుటుంబానికి రూ.3లక్షలు ఆర్థికసాయం అందించిన భువనేశ్వరి.