TRINETHRAM NEWS

నేడు విశాఖ కోర్టుకు మంత్రి లోకేశ్

Trinethram News : విశాఖపట్నం

పరువు నష్టం కేసులో మంత్రి నారా లోకేశ్ శుక్రవారం ఉదయం 10 గంటలకు విశాఖ కోర్టుకు హాజరు కానున్నారు.

ఈ క్రమంలో నిన్న రాత్రి 11గంటలకు ఆయన విశాఖ చేరుకున్నారు. ఉత్తరాంద్ర టీడీపీ నాయకులు మంత్రి నారా లోకేష్ కు స్వాగతం పలికారు. అనంతరం రాత్రి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో లోకేశ్ బస చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App