TRINETHRAM NEWS

Trinethram News : అయోధ్య రామాలయంలో రాముడి పాదాలను హైదరాబాద్ లో తయారుచేయించిన ఆలయ ట్రస్ట్ సభ్యులు..

ఈ పాదరక్షలను హైదరాబాద్ వాసి అయిన 64 ఏళ్ల చల్లా శ్రీనివాస్ శాస్త్రి తయారు చేశారు..

ఇప్పుడు చల్లా శ్రీనివాస్ శాస్త్రి రామమందిర ప్రారంభోత్సవం కోసం 1,307 కిలోమీటర్లు నడిచి రాముడికి బంగారు పూతతో కూడిన పాదరక్షలు సమర్పించడానికి అయోధ్యకు బయలుదేరారు..