
Khel Ki Baat, PM Modi Ke Saath : పశ్చిమగోదావరి జిల్లా : త్రినేత్రం న్యూస్ : ఆగస్టు 27 ; జిల్లా కేంద్రమైన భీమవరం బీవీ రాజు యూనివర్సిటీలో కేంద్ర యువజన వ్యవహారాలు , క్రీడల మంత్రి ఆధ్వర్యంలో ఘనంగా ఖేల్ కి బాత్, పీఎం మోదీ కే సాద్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఇది ఖేలో ఇండియా డైలాగ్. ఉండి నియోజకవర్గం డైనమిక్ శాసనసభ్యులు , శాసనసభ ఉప సభాపతి కనుమూరి రఘురామ కృష్ణం రాజు , కేంద్ర సహాయక మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ క్రీడల పోస్టర్ ను ఆవిష్కరించారు. క్రీడా అంశాలు యువతలో స్ఫూర్తిని నింపాయని ఉపసభాపతి అన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe