సెప్టెంబర్ 10, 2026
TRINETHRAM NEWS
Tirumala Tirupati Devasthanams

Tirumala Tirupati Devasthanams : తిరుపతి జిల్లా : త్రినేత్రం న్యూస్: సెప్టెంబర్ 10 ; తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. వెంకటేశ్వర భక్తులకు దేశంలోనే తొలిసారి బీమా సౌకర్యం కల్పించనున్నారు. తిరుమల చైర్మన్ బి ఆర్ నాయుడు వెల్లడించిన వివరాల ప్రకారం , ఎల్ఐసి ద్వారా భక్తులకు బీమా సదుపాయం కల్పించనున్నట్లు తెలిపారు.

అయితే సహజ మరణానికి రూపాయలు రెండు లక్షల బీమా వర్తిస్తుందని పేర్కొన్నారు. ఈ పథకం కోసం ఎల్ఐసి కి ఆ దేవస్థానం నిధుల నుంచి రూపాయలు 2.12 కోట్లు చెల్లించేందుకు ఆమోదం తెలిపింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page