ఆగస్ట్ 18, 2026

WhatsApp Image 2024 01 10 at 11.29.39 AM

TRINETHRAM NEWS

Trinethram News : ఈనెల 11న వైసీపీ తీర్థం పుచ్చుకోవటానికి రంగం సిద్ధం చేసుకున్న కేసినేని నాని..

తనతోపాటు మరో 5 అసెంబ్లీ సీట్ల కోరిన నాని..

విజయవాడ తూర్పు నుండి తన కూతురు కేసినేని శ్వేతకు

విజయవాడ పశ్చిమ నుండి ఎమ్మెస్ బేగ్

నందిగామ నుండి కన్నెగంటి జీవరత్నం

తిరువూరు నుండి నల్లగట్ల స్వామి దాసుకు

మైలవరం నుండి బొమ్మసాని సుబ్బారావుకు
ఇవ్వమని అడిగిన నాని.

తనకు ఎంపి పదవితోపాటు రెండు సీట్లు మాత్రమే వాగ్దానం చేసిన అధిష్టానం..

You cannot copy content of this page