Huge Target for England : ఇంగ్లాండ్‌కు భారత్‌ భారీ టార్గెట్‌

TRINETHRAM NEWS

Trinethram News : హరారె: అండర్ 19 వన్డే ప్రపంచ కప్‌ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై భారత్‌ భారీ స్కోర్‌ సాధించింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన యంగ్‌ ఇండియా నిర్ణీత 50 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 411 పరుగులు చేసింది.

వైభవ్‌ సూర్యవంశీ(175) విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు. కెప్టెన్ ఆయూష్‌ (53) అర్ధశతకంతో రాణించాడు. అభిజ్ఞాన్‌(40), వేదాంత్‌(32), విహాన్‌(30) ఫర్వాలేదనిపించారు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో జేమ్స్‌ 3, మోర్గాన్‌ 2, అలెక్స్‌ 2 మన్నె ఒక వికెట్‌ తీశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

India set a huge target for England

You cannot copy content of this page

Scroll to Top