TRINETHRAM NEWS

Increased cement prices!

పలు సిమెంట్ కంపెనీలు సిమెంట్ ధరల్ని పెంచాయి. 50 కేజీల సిమెంట్ బస్తాపై రూ.20-30 చొప్పున ధరను
పెంచుతున్నట్లు కంపెనీలు తెలిపాయి. తాజా ధరలు
ఈ రోజు నుంచే అమలులోకి రానున్నాయి. ధరలను సవరించిన కంపెనీల్లో రామ్, ఏసీసీ, దాల్మియా భారత్, ఇండియా సిమెంట్స్ ఉన్నాయి. దీని ప్రభావం ప్రధానంగా ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలపై ఉండనుంది…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Increased cement prices!