TELANGANA

Urs Gandotsavam : హజ్రత్ అబ్బాస్ దర్గా షరీఫ్ 57వ ఉర్సు గంధోత్సవం

TRINETHRAM NEWS

చింత పల్లి ఫిబ్రవరి 22, త్రినేత్రం న్యూస్. చింతపల్లి మండలంలోని పీకే మల్లేపల్లి గ్రామంలో నిర్వహించిన హాజ్రత్ అబ్బాస్ దర్గా షరీఫ్ 57వ ఉరుసు కార్యక్రమంలో దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలు నాయక్ పాల్గొని, దర్గాను దర్శించుకొ ని,గంధాన్ని సమర్పించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు యువజన నాయకులు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Hazrat Abbas Dargah Sharif 57th Urs Gandotsavam

You cannot copy content of this page