TRINETHRAM NEWS

షర్మిలకు రాష్ట్రంలో కాంగ్రెస్ పగ్గాలు ఇవ్వడం సరైన సమయంలో సరైన నిర్ణయం…!

ఎన్నికల నాటికి కాంగ్రెస్ బలోపేతం అవుతుంది…

వైసీపీని వీడి చాలామంది కాంగ్రెస్ పార్టీకి వస్తారు..

కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు