Free Entry : క్రికెట్ స్టేడియం లోకి ఉచిత ప్రవేశం

TRINETHRAM NEWS

తేదీ : 13/10/2025. విశాఖపట్నం జిల్లా : (త్రినేత్రం న్యూస్); పలు స్వచ్ఛంద సంస్థలలో ఉంటున్నటువంటి బాల బాలికలకు స్టేడియంలో ఐసీసీ మహిళ క్రికెట్ ప్రపంచ కప్ మ్యాచ్ ప్రత్యక్షముగా వీక్షించేందుకు నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత భాగ్చి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో పదకొండు ఆర్గనైజేషన్ ల నుండి సుమారు మూడు వందల మంది కి క్రికెట్ మ్యాచ్ పాస్ లు ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్లతో ఆయన మాట్లాడారు. అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Free entry into the cricket stadium

You cannot copy content of this page

Scroll to Top