TRINETHRAM NEWS

Trinethram News : Ram Mandir: అయోధ్యలో తెలంగాణ రుచులు!

40 రోజులపాటు రామసన్నిధిలో మన వంటకాలు

రోజూ 6వేల మంది భక్తుల కోసం.. ఉచితంగానే అందజేత

వీహెచ్‌పీ ఆధ్వర్యంలో 25 టన్నుల బియ్యం, 12 టన్నుల సరుకులు

బర్కత్‌పుర, జనవరి 9 అయోధ్యలోని రామయ్య సన్నిధిలో భక్తులు తెలంగాణ రుచులను ‘శ్రీరామ ప్రసాదం’ పేరుతో ఆస్వాదించనున్నారు.