Trinethram News : హిమాచల్ ప్రదేశ్లోని చాంబా జిల్లాలో హృదయాన్ని కలచివేసే ఘటన చోటుచేసుకుంది. గడ్డకట్టించే చలిలోనూ ఒక కుక్క తన యజమాని మృతదేహానికి నాలుగు రోజుల పాటు కాపలా కాసింది.
అత్యవసర పనిమీద బయటకు వెళ్లిన వ్యక్తి చలికి తట్టుకోలేక మృతి చెందగా, అతనితోపాటే ఉన్న కుక్క అక్కడి నుంచి కదలలేదు. ఏం తినకుండా, చలిగాలులను ఎదుర్కొంటూ బాడీని అడవి జంతువుల నుంచి కాపాడింది. రెస్క్యూ సిబ్బందిని కూడా తొలుత దగ్గరకు రానివ్వలేదు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


