TRINETHRAM NEWS

Encounter.. Two terrorists killed

Trinethram News : Jun 26, 2024,

జమ్మూకశ్మీర్‌లో బుధవారం ఉదయం ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుంది. దోడా జిల్లాలోని గండోహ్‌ ప్రాంతంలోని బజాద్‌ గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. జూన్ 11న దోడా జిల్లాలో చటర్‌ గల్లా వద్ద జాయింట్‌ చెక్‌పోస్ట్‌పై ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో ఆరుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. ఈ జంట దాడుల నేపథ్యంలో భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో యాంటీ – టెర్రరిస్ట్‌ కార్యకలాపాలను ముమ్మరం చేశాయి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Encounter.. Two terrorists killed