Trinethram News : పల్నాడు జిల్లా : వినుకొండలో భూ ప్రకంపనలు… అర్ధరాత్రి 2.33 కి కొన్ని సెకన్ల పాటూ స్వల్పంగా కంపించిన భూమి.. అర్ధరాత్రి సమయంలో అపార్ట్మెంట్ ల నుండి బయటకు వచ్చిన ప్రజలు
భూ ప్రకంపనల సమాచారంతో ఉలిక్కిపడిన వినుకొండ వాసులు… వినుకొండలో భూ ప్రకంపనల సమాచారాన్ని ధ్రువీకరించిన అధికారులు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


