TRINETHRAM NEWS

ఢిల్లీతో పాటు పలు ప్రాంతాల్లో భూకంపం..

రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 6.0గా నమోదు..

జమ్మూకశ్మీర్‌, ఇస్లామాబాద్‌లోనూ కంపించిన భూమి..

పంజాబ్‌, ఛండీగఢ్‌, ఘజియాబాద్‌లోనూ భూకంపం.