త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండల కేంద్రంలోని మాదారం యుపిఎస్ పాఠశాలలో మండల విద్యాశాఖ అధికారి సత్య నారాయణ అధ్యక్షతన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలాగా ముందస్తు బతుకమ్మ సంబరాలు నిర్వహించడం జరిగింది. ఈ బతుకమ్మ సంబరాలలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు,విద్యార్థులు గ్రామస్థులు పాల్గొని ఆట పాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో మొగరలగుప్ప హెచ్ఎం స్వరూపభవాని, మామిళ్ళగూడెం హెచ్ఎం శంకర్ నాయక్,అనిత,జగన్నాధపురం హెచ్ఎం వసంత,నాగలక్ష్మి, కంపగూడెం హెచ్ఎం సుజాత, జయసుధ,రాధిక,ఈశ్వరి,శ్రీరామ్, జ్యోతి,అశోక్,సరోజ,చెల్లెమ్మ, మాదారం హెచ్ఎం వెంకటేశ్వర్లు, విజయలక్ష్మి,రాంబాయి, పెద్దమ్మాయి,హైమవతి,వినోద, విజయ,సునీత,కళ్యాణి పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


