TRINETHRAM NEWS

Trinethram News : సిద్దిపేట జిల్లా:ఫిబ్రవరి 04
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు.

స్వామి వారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పట్నాలు, బోనాలు సమర్పించి భక్తులు స్వామి వారి మొక్కులు చెల్లించుకుంటున్నారు.

స్వామి వారి దర్శనానికి 5 గంటలకు పైగా సమయం పడుతుంది. శని,ఆదివా రాలు మల్లన్న ఆలయానికి భారీగా భక్తులు అధిక సంఖ్యలో చేరుకున్నారు….