TRINETHRAM NEWS

Trinethram News : 5th Jan 2024

రింగ్ బస్తీలో వేస్తున్న రోడ్డును పరిశీలించిన సీపీఐ నాయకులు.

గత రెండు రోజుల క్రితం పాడైన రోడ్డు ను బాగుచెయ్యలని కోరుతూ సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన నిర్వహించగా అధికారులు స్పందించి రోడ్డును వెయ్యడం ప్రారంభించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న సీపీఐ నాయకులు నేడు పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేశ్, జిల్లా కార్యవర్గ సభ్యులు హరినాథ్, శాఖ కార్యదర్శి సుధాకర్, స్థానికులు కరణ్,పొన్నారెడ్డి పాల్గొన్నారు.