TRINETHRAM NEWS

Trinethram News : మేడ్చల్ డీసీసీ అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి . నియోజకవర్గంలో జరుగుతున్న ప్రజాపాలన గురించి మరియు ఇతర పలు విషయాల గురించి హరివర్ధన్ రెడ్డి గారితో చర్చించిన కొలన్ హన్మంత్ రెడ్డి . ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.