TRINETHRAM NEWS

ఢిల్లీలో నీతీ ఆయోగ్ వైస్ చైర్మన్‌తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు.

ఈ భేటీలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారు.

ఈ సమావేశంలో రాష్ట్రానికి రావాల్సిన నిధులపై వారు చర్చించనున్నట్లు తెలుస్తోంది.