WhatsApp Image 2024 02 05 at 7.05.32 PM
కొంత మంది లోక్సభ సీటు మార్చుకున్నారు..
ప్రజలు బుద్ధి చెప్పినా విపక్షాల తీరు మారలేదు..
పదే పదే మా ప్రభుత్వంపై చేసిన ఆరోపణలే చేస్తున్నారు..
పదేళ్లు విపక్షంలో ఉన్నా కాంగ్రెస్ తీరు మారలేదు.
తోటి విపక్ష పార్టీలను కాంగ్రెస్ ఎదగనీయడం లేదు..
కాంగ్రెస్ వైఖరి వల్ల దేశానికి, ప్రజాస్వామ్యానికి నష్టం-లోక్సభలో ప్రధాని నరేంద్ర మోడీ
