TRINETHRAM NEWS

శుక్రవారం మధ్యాహ్నం 1.45కి కేస్లాపూర్ చేరుకుంటారు.

3.30కి రోడ్డు మార్గంలో ఇంద్రవెల్లికి
అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి.. సీఎం హోదాలో తొలి బహిరంగసభలో పాల్గొంటారు