Tidco Houses : యువతకు షాపులు టిడ్కో ఇళ్ల వద్ద

తేదీ : 20/02/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , యువకులు మరియు మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా టిడ్కో గృహ సముదాయాల వద్ద ఉపాధి అవకాశాలు కల్పించాలని నిర్ణయించింది. మొత్తంగా 599 షాపులు…

అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూపాయలు 608.08 కోట్లు విడుదల

తేదీ : 20/02/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2024 సంవత్సరం లో ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడడం తుఫానుల వంటి పకృతి వైపరీత్యాలు సంభవించడం జరిగింది. తెలంగాణ , ఒడిశా, నాగాలాండ్ త్రిపుర రాష్ట్రాలకు ఆర్థిక సాయం…

Midday Meal : సన్న బియ్యంతో విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం

తేదీ : 20/02/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , వచ్చే విద్యా సంవత్సరం నుంచి సన్నబియ్యంతో మధ్యాహ్నం భోజనం అందించినట్లు పౌర శాఖ మంత్రి వర్యులు నాదెండ్ల మనోహర్ అనడం జరిగింది. సంక్షేమ వసతి గృహాలకు కూడా…

MLA Chirri Balaraju : పట్టభద్రుల ఎన్నికల ప్రచారం

తేదీ : 20/02/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పోలవరం నియోజకవర్గం జీలుగుమిల్లిలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పర్యటించడం జరిగింది. ఈ సందర్భంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పట్టభద్రుల ఎన్నికలపై ఉపాధ్యాయులకు…

Medical Camp : దువ్వ 3 లో ఫ్యామిలీ డాక్టర్ వైద్య శిబిరం

తేదీ : 20/02/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తణుకు మండలం దువ్వ 3 గ్రామంలో 104 వాహనం ద్వారా ఫ్యామిలీ డాక్టర్ వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. వైద్యులు కిషోర్ ఆధ్వర్యంలో బృందం పలువురు…

GBS : జీబీఎస్‌తో గుంటూరులో మరో మహిళ మృతి

Trinethram News : గుంటూరు : గులియన్‌ బారీ సిండ్రోమ్‌ (జీబీఎస్‌)తో బాధపడుతూ గుంటూరు(Guntur) సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్‌)లో చికిత్స పొందుతున్న మరొకరు బుధవారం మృతి చెందారు. జీబీఎస్‌ (GBS) లక్షణాలతో ఈనెల 2న ఆసుపత్రిలో చేరిన షేక్‌ గౌహర్‌ జాన్‌…

Vallabhaneni Vamsi : హైకోర్టులో వల్లభనేని వంశీకి షాక్

Trinethram News : ఆంధ్రప్రదేశ్ : వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి హైకోర్టులో షాక్ తగిలింది. వంశీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఎస్సీ, ఎస్టీ కోర్టును ఆశ్రయించాలని హైకోర్టు సూచించింది. కాగా..…

Organic Fertilizers : సేంద్రియ ఎరువులపై రైతులకు అవగాహన సదస్సు

తేదీ : 19/02/2025. నంద్యాల జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఆళ్లగడ్డ మండలం లో రైతులకు అండగా సేంద్రియ ఎరువులతో పండించిన పంటలు అధిక దిగబడులు ఇస్తాయని షణ్ముఖ. ఆగ్రోటెక్ ఎ యన్ యం సిహెచ్. శ్రీనివాసరావు…

Gold Mines : బంగారు గనులు రూపాయలు లక్షల కోట్లు నిల్వలు గుర్తింపు

తేదీ : 19/02/2025. కర్నూలు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొన్ని జిల్లాల్లో వివిధ అరుదైన, ఖరీదైన, ఖ నిజాలను జియో లాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు గుర్తించడం జరిగింది. వీటిని వెలికి తీస్తే లక్షల కోట్ల…

YS Jagan : వైయస్ జగన్ పై కేస్?

తేదీ : 19/02/2025. గుంటూరు జిల్లా :(త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి పై కేసు నమోదు చేసేందుకు రాష్ట్ర పోలీసులు రెడీ అవడం జరుగుతుంది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి గుంటూరు మిర్చి యార్డులో…

Other Story

You cannot copy content of this page