TRINETHRAM NEWS

మందడంలో భోగి వేడుకలు..

పాల్గొన్న చంద్రబాబు, పవన్ కల్యాణ్

టీడీపీ, జనసేన ఆధ్వర్యంలో ‘తెలుగుజాతికి స్వర్ణయుగం-సంక్రాంతి సంకల్పం’ పేరుతో వేడుకలు

సంప్రదాయ దుస్తులు ధరించి పాల్గొన్న చంద్రబాబు, పవన్

ఘన స్వాగతం పలికిన రాజధాని రైతులు

భోగి మంటలు వెలిగించి వేడుకలు ప్రారంభించిన నేతలు