TRINETHRAM NEWS

Be aware of cyber crime

గోదావరిఖని త్రినేత్రం ప్రతినిధి

Trinethram News : సైబర్ క్రైమ్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గోదావరిఖని వన్ టౌన్ ఎస్ఐ సమ్మయ్య ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం గోదావరిఖని అశోక్ నగర్ లోని వీకేరెడ్డి టీ పాయింట్ వద్ద ప్రజలకు సైబర్ నేరాల పట్ల జరుగుతున్న మోసాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. ప్రజలు ఎప్పటికప్పుడు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉంటూ పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Be aware of cyber crime