TRINETHRAM NEWS

Trinethram News : అమరావతి

రేపే వైసీపీ అభ్యర్థుల ప్రకటన

సీఎం జగన్ ఎన్నికల రూట్ మ్యాప్ సిద్ధం

రేపు ఇడుపులపాయకు సీఎం జగన్..

అసెంబ్లీ, లోక్సభ అభ్యర్థులను ప్రకటించనున్న జగన్..

తర్వాత ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్న జగన్..

ఈ నెల18 న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి ప్రచారాన్ని ప్రారంభించనున్న జగన్..

అదే రోజు విజయవాడ వెస్ట్, నెల్లూరు రూరల్లో జగన్ ఎన్నికల ప్రచారం..…

ఇలా 2 లేక 3 బహిరంగ సభలు లేదా రోడ్ షోలు ఉండేలా షెడ్యూల్ రూపకల్పన చేస్తున్నారు..

ఇప్పటికే పార్టీ నేతలు రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది

ఇప్పటి వరకు 77 అసెంబ్లీ 23 పార్లమెంట్ ఇంచార్జిలను మార్చిన సీఎం జగన్…

ఈ పర్యటనల లోనే ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేయనున్నారు సీఎం జగన్