TRINETHRAM NEWS

A woman kidnapped a one and a half year old baby in Hyderabad for Rs.1500

Trinethram News : Hyderabad :Aug 28, 2024,

హైదరాబాద్ లోని కాచిగూడలో ఫుట్ పాత్ పై తన అమ్మమ్మ వద్ద నిద్రిస్తున్న ఏడాదిన్నర పాప సోమవారం రాత్రి అపహరణకు గురైంది. పోలీసులు దాదాపు 60 సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి డబీర్ పురా రైల్వేస్టేషన్ వద్ద పాపను గుర్తించారు. కిడ్నాప్ కు పాల్పడిన 29 ఏళ్ల మంజులను అరెస్టు చేశారు. పాప తల్లి మమత తన వద్ద రూ.1500 అప్పుగా తీసుకుని తిరిగి ఇవ్వకపోవడంతో, చిన్నారిని కిడ్నాప్ చేసినట్లు మంజుల పోలీసులకు తెలిపింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

A woman kidnapped a one and a half year old baby in Hyderabad for Rs.1500