పంజాగుట్టలోని ఓ అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. విషయం తెలుసుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రావణ్ తన ప్రాణాలకు తెగించి, మంటల్లో చిక్కుకున్న వారిని కాపాడారు.