
Ravindra Kumar : చింత పల్లి ఏప్రిల్ 04, త్రినేత్రం న్యూస్. చింతపల్లి మండలం తీదేడు గ్రామానికి చెందిన శివర్ల నర్సింహా-పద్మ ల కుమారుడు శివ-శిరీష వివాహ వేడుకలో నల్లగొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.ఆయన వెంట బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉలుపాల శేఖర్ రెడ్డి, మర్రు రామారావు, ఉలుపాల పురుషోత్తం రెడ్డి, తిరుమణి పాపయ్య,దాసరి తిరుపతయ్య,కాయితి బచ్చిరెడ్డి, మర్రు శ్రీనివాసరావు,మర్రు రంగారావు,రెడ్డి పరమేష్, మొరుపోజు రాజు, మునగాల అశోక్,సందె దేవయ్య, తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

