జూన్ 27, 2026

WhatsApp Image 2024 01 26 at 11.08.05 AM

TRINETHRAM NEWS

గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయప‌తాకాన్ని ఎగరవేసి, గౌరవవందనం సమర్పించారు టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్. మ‌హాత్మాగాంధీ, బీఆర్ అంబేద్క‌ర్ చిత్ర‌ప‌టాల‌కు న‌మ‌స్క‌రించి వారి త్యాగాలను స్మరించుకున్నారు.

You cannot copy content of this page