MLA Kale Yadaiah : ప్రజాసంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ చేవెళ్ల నియోజకవర్గం:- ఇంచార్జ్… మొయినాబాద్ మునిసిపాలిటీ అజీజ్ నగర్ గ్రామంలో 90.40 లక్షల నిధులతో నూతనంగా నిర్మించబోయే సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన చేవెళ్ల శాసనసభ్యులు “కాలే యాదయ్య“.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ప్రజల సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. పనుల్లో జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, మాజీప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Public welfare is the government's goal

You cannot copy content of this page

Scroll to Top