Trinethram News : కరీంనగర్ జిల్లా.. సైదాపూర్ మండలం వెన్నంపల్లికి చెందిన పేరాల అమన్రావు మంగళవారం అబుదాబిలో జరిగిన ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ రూ.30 లక్షలకు ఎంపికయ్యాడు. టాప్ ఆర్డర్ అటాకింగ్ బ్యాట్స్మెన్ అయిన అమన్రావు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, అండర్-19, అండర్-23లో అద్భుత ప్రతిభ కనబరిచాడు.
వేలంలో పాల్గొనేందుకు పాస్పోర్టు లేకపోవడంతో బండి సంజయ్ తక్షణమే స్పందించి పాస్పోర్టు జారీ చేయించారని సునీల్ రావు తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


