MLA Kale Yadaiah : అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ఎమ్మెల్యే కాలే యాదయ్య

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్. చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య బుధువారం కార్తీక పౌర్ణమి సందర్భంగా వికారాబాద్ అనంతగిరి దేవస్థానంలో శ్రీ అనంత పద్మనాభ స్వామి వారిని,బుగ్గ రామ లింగేశ్వర స్వామి,ఎల్లకొండ పార్వతీ-పరమేశ్వర స్వామి వార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే తెలంగాణ ప్రజలు,చేవెళ్ల నియోజకవర్గ ప్రజలు అభివృద్ధి,శాంతి సౌభ్రాతృత్వాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే కాలే యాదయ్య దేవుని దర్శించుకుని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLA Kale Yadaiah at Anantha Padmanabha Swamy Temple

You cannot copy content of this page

Scroll to Top