చిత్తూరు లేడీస్ హాస్టల్ బాత్రూంలో హిడెన్ కెమెరా
Trinethram News : అపోలో యూనివర్సిటీ గర్ల్స్ బాత్రూంలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన.. టాయిలెట్స్ లో శబ్దం వస్తుందని గమనించిన విద్యార్థిని, ఈనెల 1న యూనివర్సిటీ రిజిస్టార్ కు సమాచారం.. అపోలో యూనివర్సిటీ రిజిస్టర్ పోతురాజు రహస్యంగా తాలూకా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు.. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన చిత్తూరు తాలూకా పోలీసులు.. తమిళనాడుకు చెందిన ఓ ప్రైవేటు సైట్ ఇంజనీర్ కాంతా రూబెన్, విరుద్ నగర్ జిల్లా వాసి.. నిందితుడు వద్ద నుండి ఇప్పటికే మొబైల్, ల్యాప్టాప్ స్వాధీనం.. నిందితుడిని విచారిస్తున్నట్లు చిత్తూరు తాలూకా సిఐ నిత్య బాబు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


